భారత వర్షాలతో అతలాకుతలం అవుతోన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం సాధారణంగా మారింది. అయితే, జన సమర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం ప్రాణ నష్టానికి దారితీసింది. తాజాగా కొండ అంచునున్న ఓ హోటల్ లోయలోకి కుప్పకూలిన ఘటన తాలూకు వీడియో వైరలైంది..