Skip to main content

ఏపీలో కొత్తగా 2287 కరోనా కేసులు... మరో 18 మంది మృతి....


కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 410 కేసులు, చిత్తూరు377, కృష్ణా జిల్లాలో 299 కేసులు అత్యల్పంగా విజయనగరంలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి.కోవిడ్ కారణంగా తాజాగా సంభవించిన మరణాల్లో చిత్తూరులో నలుగురు,కృష్ణా,నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున,ప్రకాశంలో ఇద్దరు,గుంటూరు,కర్నూలు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 85,856 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటివరకూ 2,46,48,899 శాంపిల్స్‌ను పరీక్షించారు.